Type Here to Get Search Results !

Sports Ad

ప్రతి పల్లెలలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు జరపాలి Decade celebrations should be held grandly in every village


ప్రతి పల్లెలలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు జరపాలి 

* ప్రతి పల్లె పల్లెన ప్రతి వాడన వాడన 
* ఎమ్యెల్యేలు,జిల్లా అధికారులు,పార్టీ నాయకులు 
 

వికారాబాద్ Vikarabad News : శనివారం రోజున వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా దశాబ్ది ఉత్సవాల నిర్వాహణ పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ సంధర్బంగా గౌరవ విద్య శాఖ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీ గౌరవ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరియు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు.

సభకు హాజరైన అధికారులు 

అధికారులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజులపాటు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతి పల్లెన, ప్రతి వాడన ఘనంగా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలన్నారు.స్త్రీనిధి లోన్లు మరియు మహిళా సమైక్య సంఘాల వారికి సబ్సిడీ పై సీలింగ్ ఫ్యాన్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో BC కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ గారు, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, SP కోటి రెడ్డి గారు, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ గారు, ప్రజాప్రతినిధులు,వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం.....  
- ప్రతి పల్లెలలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు జరపాలి ఇక్కడ క్లిక్ చేయండి 
- పట్నం రినిష్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ క్లిక్ చేయండి 
- డాక్టర్ వేధింపులకు నర్సు ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి 
- ఘనంగా మాత రమాభాయ్ గారి 88 వ వర్ధంతి ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies