Type Here to Get Search Results !

Sports Ad

ఎక్మయి నమ్మాలి నరేష్ ఇక లేరు Ekmai nammali naresh no more






 రేపు పెళ్లి నిచ్చితర్ధం... ఈరోజే మరణ వార్త 

* బస్సు బైక్ ఢీకొని ఇద్దరు మృతి

చేవెళ్ల Chevella News : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రోడ్డు ప్రమాదం జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం వేపురు చెందిన చంద్ర శేఖర్ యొక్క రేపు పెళ్లి నిచ్చితర్ధం ఉన్నాడగా బట్టలు కొనడానికి హైదరాబాద్ కి వెళ్లారు. పెళ్లి బట్టలు కొనుకొని మామ చంద్ర శేఖర్ (23), అల్లుడు ఎక్మయి గ్రామానికి చెందిన నరేష్ (24) తండ్రి పేరు నమ్మాలి నర్సప్ప.మామ అల్లుడు పెళ్లి నిచ్చితర్ధం మరియు ఏరువాక పండుగ కుటుంబంతో ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఇంటికి బైక్ పై వస్తుండగా బస్సుకి ఢికొని అక్కడికకడే ఇద్దరు మృతి చెందరు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies