Type Here to Get Search Results !

Sports Ad

మాజీ PACS చైర్మన్ అనంత్ రెడ్డి గారి కుటుంబాని పరామర్శించిన నాయకులు The leaders visited the family of former PACS Chairman Ananth Reddy

 

మాజీ PACS చైర్మన్ అనంత్ రెడ్డి గారి కుటుంబాని పరామర్శించిన నాయకులు 

బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మాజీ PACS చైర్మెన్ అనంత్ రెడ్డి గారు నిన్న హైదరబాద్ లోని కూకట్ పల్లిలోని వారి నివాసంలో గుండె పోటుతో మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న BRS సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి మరియు మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇరువురు నాయకులు వారి పట్ల పార్థ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సంధర్బంగా వెంట శంకర్ రెడ్డి,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం....  
* బహుజన్ సమాజ్ పార్టీ గెలుపు కోసం కష్టపడాలి
ఇక్కడ క్లిక్ చేయండి 
* మాజీ PACS చైర్మన్ అనంత్ రెడ్డి గారి కుటుంబాని పరామర్శించిన నాయకులు
ఇక్కడ క్లిక్ చేయండి  


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies