Type Here to Get Search Results !

Sports Ad

పట్నం రినిష్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ Patnam Cricket Tournament led by Rineesh Reddy

 

పట్నం రినిష్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో తాండూర్ నియోజకవర్గ స్థాయిలో ప్రతి మండలంలో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది.తాండూర్,యాలల,బషీరాబాద్,పెద్దేములు ఫైనల్ టోర్నమెంట్ తాండూర్ టౌన్ లో జరుగును. పట్నం మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది.కావున ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామము నుండి ప్రతి మండల కేంద్రంలో సాంప్రదించి పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాము.ఈ కార్యక్రమాన్ని జూన్ 1వ తేదీ నుండి పట్నం రినిష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుగుతుంది.కావున ప్రతి ఒక్క గ్రామము నుండి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్యెల్సీ కార్యాలయం నుండి విజ్ఞప్తి చేస్తున్నాము తెలిపారు.ఇందులో భాగంగా మొదటి బహుమతి 50వేల రూపాయలు, రెండవ బహుమతి 25వేల రూపాయలు బహుమతి ప్రధానం చేయడం  జరుగుతుంది అని తెలిపారు.

మరిన్ని వార్తల కోసం.....  
- ప్రతి పల్లెలలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు జరపాలి ఇక్కడ క్లిక్ చేయండి 
- పట్నం రినిష్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ క్లిక్ చేయండి 
- డాక్టర్ వేధింపులకు నర్సు ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి 
- ఘనంగా మాత రమాభాయ్ గారి 88 వ వర్ధంతి ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies