Type Here to Get Search Results !

Sports Ad

‘రైతుబంధు'కు దరఖాస్తు చేసుకోవాలి Apply to 'Raitubandhu' in Basheerabad

 

‘రైతుబంధు'కు దరఖాస్తు చేసుకోవాలి

బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : రైతుబంధు కోసం అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని బషీరాబాద్ ఏఈవో పవన్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ 2022 డిసెంబరు 20 వరకు కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులకు మాత్రమే ఈ సారి ఆవకాశం ఉందన్నారు. సంబంధిత రైతులు పట్టాదారు పుస్తకం, బ్యాంకు ఖాతా, వారి ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో క్లస్టర్ల పరిధిలోని ఆయా రైతు వేదికలో ఏఈవోలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

* మహిళలు తల్లి బిడ్డల సంక్షేమమే ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం ఇక్కడ క్లిక్ చేయండి 
* ‘రైతుబంధు'కు దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ క్లిక్ చేయండి 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies