Type Here to Get Search Results !

Sports Ad

మూడో రోజూ బారాస ఎమ్మెల్యేల ఇళ్లల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు IT searches are continuing in the houses of Barasa MLAs for the third day


 

మూడో రోజూ బారాస ఎమ్మెల్యేల ఇళ్లల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు 


హైదరాబాద్‌ Hyderabad News : నగరంలో మూడో  రోజూ ఆదాయపు పన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. వైష్ణవి గ్రూప్‌ స్థిరాస్తి సంస్థ, హోటల్‌ ఎట్‌ హోమ్‌ వాటి అనుబంధ సంస్థల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లు, సీఈవోలు, డైరెక్టర్ల ఇళ్లల్లోను   సోదాలు కొనసాగుతున్నాయి.మరోవైపు భారాస ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగించారు. పన్ను చెల్లింపులకు సంబంధించిన వివిధ పత్రాలను పరిశీలిస్తున్నారు. నగరంలో జరుగుతున్న ఈ సోదాల్లో సుమారు 70 ఐటీ బృందాలు పాల్గొన్నాయి.

* దశాబ్ది ఉత్సవాల్లో పట్టణ ప్రగతి సంబరాలు ఇక్కడ క్లిక్ చేయండి 
* నేడు రేపు పలు ప్రాంతాల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇక్కడ క్లిక్ చేయండి 
* మూడో రోజూ బారాస ఎమ్మెల్యేల ఇళ్లల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు ఇక్కడ క్లిక్ చేయండి

వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుంది ? క్లిక్ చేసి ఓటు వేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies