Type Here to Get Search Results !

Sports Ad

నేటి నుంచి పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు Many MMTS trains have been canceled from today


 నేటి నుంచి పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

సికింద్రాబాద్‌ నిర్వహణ పనుల కారణంగా సోమవారం 19 నుంచి 25 వ తేదీ వరకు కొన్ని మార్గాల్లో ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి - హైదరాబాద్‌ (రైలు నెంబర్‌: 47129, 47132, 47133, 47135, 47136), హైదరాబాద్‌-లింగంపల్లి (రైలు నెంబర్‌: 47105, 47108, 47109, 47110, 47112), ఉందానగర్‌- లింగంపల్లి (రైలు నెంబర్‌: 47165, 47211), లింగంపల్లి - ఫలక్‌నుమా (రైలు నెంబర్‌: 47189, 47179), లింగంపల్లి - ఉందానగర్‌ (రైలు నెంబర్‌: 47178, 47212), ఫలక్‌నుమా -లింగంపల్లి (రైలు నెంబర్‌: 47158) సర్వీసులను ఈ రోజు నుంచి 24 వరకు రద్దు చేశారు.ఉందానగర్‌ - లింగంపల్లి (రైలు నెంబర్‌: 47214) , రామచంద్రాపురం - ఫలక్‌నుమా (రైలు నెంబర్‌: 47177), ఫలక్‌నుమా-లింగంపల్లి (రైలు నెంబర్‌: 47156), ఉందానగర్‌-లింగంపల్లి (రైలు నెంబర్‌: 47157), లింగంపల్లి-ఉందానగర్‌ (రైలు నెంబర్‌: 47181) సర్వీసులను 25వ తేదీ వరకు రద్దు చేశారు. లింగంపల్లి-ఫలక్‌నుమా (రైలు నెంబర్‌: 47182) సర్వీసును ఈనెల 25వరకు  రద్దు చేశారు.

మరిన్ని వార్తల కోసం........
* ఈ పథకంలో చేరితే రైతన్నలకు నెలకు రూ. 3వేల  పింఛన్‌ ఇక్కడ క్లిక్ చేయండి 
* ఆర్మూర్‌లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి 
* హరితహారం తెలంగాణకు మణిహారం ఇక్కడ క్లిక్ చేయండి 
* గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులకు 'పైలెట్' చేయూత ఇక్కడ క్లిక్ చేయండి  
* నేటి నుంచి పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు ఇక్కడ క్లిక్ చేయండి 
* మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత ఇక్కడ క్లిక్ చేయండి 
* బంగారం నగదు కోసమే "మర్డర్" ఇక్కడ క్లిక్ చేయండి 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies