Type Here to Get Search Results !

Sports Ad

బషీరాబాద్ ఎంపీపీ పై అవిశ్వాసం No confidence in Basheerabad MPP

 

బషీరాబాద్ ఎంపీపీ పై అవిశ్వాసం 

* ఎంపీపీపై అవిశ్వాస తీర్మాన నోటీసును ఆర్డీవోకు అందజేత

బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ పై బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు అవిశ్వాసం వ్యక్త పర్చారు.మొత్తం 11 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా, వైస్ఎంపీపీతో పాటు ఆరుగురు ఎంపీటీసీల సంతకాలతో అవిశ్వాస నోటీసును మంగళవారం తాండూరు ఆర్డీవో అశోక్ కుమార్ గారికి ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు వడ్డే శ్రీని వాస్, క్యాద్దీరా ఎంపీటీసీ సురేష్ సమర్పించారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్కు ఈనెల 30వ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు మండల పరిషత్ అధికారి ఒకరు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఎ.వెంకట్రాంరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇందర్చెడ్ రాజు, గోపాల్ రెడ్డి,సునీల్ ప్రసాద్, పవర్ ఠాగూర్, జడల అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.

* మహిళలు తల్లి బిడ్డల సంక్షేమమే ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం ఇక్కడ క్లిక్ చేయండి 
* ‘రైతుబంధు'కు దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies