Type Here to Get Search Results !

Sports Ad

బషీరాబాద్ లో పట్నం మహేందర్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ Patnam Mahender Reddy Cricket Tournament in Bashirabad

 

బషీరాబాద్ లో పట్నం మహేందర్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్

బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : బషీరాబాద్ మండలంలోని ZPHS స్కూల్ లో పట్నం మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పట్నం రీనీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది.పట్నం రీనీష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన సందర్భంగా క్రీడా కారులు అందరూ ఉత్సవంగా అడి క్రీడా అవార్డులకు పొందాలని సూచించారు.క్రీడలు ఆడడం వలన శరీరాన్ని ధృడంగా ఉండడానికి మరియు ఆరోగ్యానికి మంచిదన్నారు.PACS వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ బషీరాబాద్ మండలంలో ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్ లో అందరూ ఉత్సవంగా ఆడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో PACS వైస్ చైర్మెన్ అజయ్ ప్రసాద్, ఎంపిపి కరుణ అజయ్ ప్రసాద్, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ ప్రియాంక శ్రావణ కుమార్, సుధాకర్ రెడ్డి, శంకర్ రెడ్డి,మాణిక్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, చందర్ నాయక్, శ్రీధర్,PACS చైర్మెన్ రవి గౌడ్, మాజీ మార్కెట్ కమిటి ఛైర్మన్ వడ్డే శ్రీనివాస్,తాండూర్ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్, మసూద్, అనూప్, రియాజ్, నరేష్, కమల్ ప్రసాద్, రఘు,రాష్ట్ర యూత్ కార్యదర్శి బి.రఘు,మాజీ యూత్ పట్టణ అధ్యక్షుడు తాండ్ర రాకేష్,కోట్ల రాజ్ కుమార్ రెడ్డి, సిద్దు అయ్యా, శ్రీకాంత్ రెడ్డి, ఇర్ఫాన్, బషీరాబాద్ మండలం నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం..... 
* ఎంపీటీసీ రేఖ పవన్ ఠాకూర్ గారి నూతన గృహ ప్రవేశం ఇక్కడ క్లిక్ చేయండి 
* బషీరాబాద్ లో పట్నం మహేందర్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ క్లిక్ చేయండి 
* తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies