Type Here to Get Search Results !

Sports Ad

ఆగస్టు నెలాఖరు నుంచే గురుకుల పోస్టులపరీక్ష ఫలితాల వెల్లడి The results of the examination for Gurukul posts will be released from the end of August


 ఆగస్టు నెలాఖరు నుంచే గురుకుల పోస్టులపరీక్ష  ఫలితాల వెల్లడి 


 హైదరాబాద్‌ HYDERABAD : రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులకు కంప్యూటర్‌ ఆధారిత(సీబీఆర్‌టీ) పరీక్షలు నిర్వహించనుండటంతో ఫలితాలను వేగంగా ప్రకటించాలని గురుకుల బోర్డు భావిస్తోంది. ఆగస్టు 1 నుంచి 23 వరకు నిర్వహించనున్న పరీక్షల సమగ్ర షెడ్యూల్‌ను శనివారం ప్రకటించనుంది. ఆగస్టు నెలాఖరు నుంచి ఫలితాలు వెల్లడించి, మెరిట్‌ జాబితాలను రూపొందించనుంది. అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి సెప్టెంబరులో పలు పోస్టులకు డెమో తరగతుల పరీక్షలు పూర్తి చేయాలని చూస్తోంది. డెమో తరగతులన్నీ  పోస్టులను సెప్టెంబరు, అక్టోబరు నాటికి భర్తీ చేయనుంది. దసరా సెలవుల అనంతరం విధుల్లో చేరేలా చూడాలని లక్ష్యం పెట్టుకుంది.

* రెండో దఫా గొర్రెల పంపిణీ ఇక్కడ క్లిక్ చేయండి 

* నాడు తండాలు..నేడు పంచాయతీలు ఇక్కడ క్లిక్ చేయండి

* బషీరాబాద్ డిప్యూటీ తహసీల్దార్ బదిలీ ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies