Type Here to Get Search Results !

Sports Ad

కర్ణాటక బార్డర్ పోలీస్ క్రైమ్ సమీక్ష సమావేశంలో ఎస్ఐ SI in Karnataka Border Police Crime Review Meeting

 

కర్ణాటక బార్డర్ పోలీస్ క్రైమ్ సమీక్ష సమావేశంలో ఎస్ఐ

బషీరాబాద్ Bahseerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలసి కర్ణాటక రాష్ట్రం సరిహద్దు మండల పోలీస్ స్టేషన్ అయిన కురుకుంట పోలీస్ స్టేషన్ వారితో బార్డర్ పోలీస్ క్రైమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా ఎస్సై వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతం నేరగాళ్ల గురించి, నేరాలు గురించి సమీక్ష సమావేశంలో పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం.. 
* తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ ఇక్కడ క్లిక్ చేయండి 
* లక్షలోపు రుణమాపీ ఉత్తమాటేనా అంటున్న వైఎస్‌ షర్మిల ఇక్కడ క్లిక్ చేయండి   
* స్టేషన్ పరిధిలో వరుస కత్తిపోట్ల కలకలం ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies