Type Here to Get Search Results !

Sports Ad

గ్రూప్ 1 పరీక్ష మళ్లీ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు High Court orders canceling Group 1 exam again


 గ్రూప్ 1 పరీక్ష మళ్లీ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణలో మరోసారి గ్రూప్ 1 పరీక్ష రద్దు అయింది. ఈ మేరకు శనివారం  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండు సార్లు గ్రూప్ - 1 పరీక్షలు రద్దు అయినట్లు తెలిసింది.హైకోర్టు నిర్ణయంపై ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ - 1 పరీక్షపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయకపోటవంపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.హాల్ టికెట్ నెంబర్ లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని తమ పిటిషన్లలో పేర్కొన్నారు.దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం పరీక్షలను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.జూన్ 11వ తేదీన జరిగిన ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

మరిన్ని వార్తల కోసం... 
 * ఎక్మాయ్ గ్రామం లో రాష్ట్ర మంత్రి వర్యులు మహేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇక్కడ క్లిక్ చేయండి
 * తెలంగాణలో 7 ప్రభుత్వ ఆస్పత్రులకు జాతీయ స్థాయి గుర్తింపు ఇక్కడ క్లిక్ చేయండి
 * గ్రూప్ 1 పరీక్ష మళ్లీ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇక్కడ క్లిక్ చేయండి
 * తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు? ఇక్కడ క్లిక్ చేయండి
 * రేషన్ వినియోగదారుల కు ముఖ్యమైన సమాచారం ఇక్కడ క్లిక్ చేయండి
 * గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం ఇక్కడ క్లిక్ చేయండి
* మహిళా కు గొడుగుకింద పురుడు పోసిన 108 సిబ్బంది ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies