Type Here to Get Search Results !

Sports Ad

మంత్రుల పర్యటనను దిగ్విజయం చేద్దాం తాండూరును అభివృద్ధి పరుచుకుందాం Let's make the visit of ministers a success Let's develop Tandoor


 మంత్రుల పర్యటనను దిగ్విజయం చేద్దాం తాండూరును అభివృద్ధి పరుచుకుందాం

తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గపరిధిలోని అభివృద్ధి కొరకై ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు నిరంతరం శ్రమిస్తున్నారని తాండూరు మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ శ్రీమతి. పట్లోళ్ల దీప నర్సింలు గారు అన్నారు.అందులో భాగంగా ఈనెల 27న బుధవారం నాడు డూతాంరు తాండూరు నియోజకవర్గంలో పెద్దఎత్తున రూ౹౹ 50కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్ రావు గారు (ఆర్ధిక,వైద్య&ఆరోగ్యశాఖ), పట్లోళ్ల సబితాఇంద్ర రెడ్డి గారు (విద్యాశాఖ), పట్నం మహేందర్ రెడ్డి గారు (సమాచార పౌర సంబంధాల,భూగర్భాగనుల శాఖ)  పాల్గొనన్నున్నారని.ఈ సందర్భంగా రూ౹౹ 10.23కోట్లతో జినుగుర్తి, కందనెల్లి, చంద్రవంచ, జుంటుపల్లి పరిధిలో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణంకు శంకుస్థాపన చేయానున్నారని.రూ౹౹ 25కోట్లతో నిర్మించే నర్సింగ్ కాలేజ్.రూ.10 కోట్లతో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటి అభివృద్ధి పనులు.రూ.1.50కోటితో తాండూరు లైబ్రరీ నూతన భవనానికి శంకుస్థాపన.పట్టంలోని శాంతినగర్ లోని ఈ-సేవా భవనంలోని ట్రాఫిక్‌ పోలీస్టేషన్‌ ను ప్రారంభించడం జరుగుతుందని.అలాగే తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనన్నున్నారు.అనంతరం పట్టణంలోని విలియమూన్ మైదానంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని. కావున మంత్రుల పర్యటను విజయవంతం చెయ్యాలని మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు గారు పత్రికప్రకటన ద్వారా పేర్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies