Type Here to Get Search Results !

Sports Ad

ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్న ఎమ్మెల్యే MLA who helped those in distress


 ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్న ఎమ్మెల్యే 

పెద్దేముల్ peddemul News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తింసాన్ పల్లి గ్రామానికి చెందిన బంటు గోపాల్ కూతురు సంగీత అనారోగ్యంతో బాద పడుతుంది. ఆమెకు వైద్యం చేయించడానికి డబ్బులు లేక తండ్రి గోపాల్ గ్రామ నాయకులైన గుడిసె శ్రీనివాస్, పగిడ్యాల మాదవరెడ్డితో కలిసి మండల BRS పార్టీ అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ గారికి ఆదివారం రోజున తెలియజేయగా వెంటనే MLA గారితో మాట్లాడి రెండు రోజుల్లో 2 లక్షల 50 వేలు LOC ఇప్పించడం జరిగింది. తల్లిదండ్రులు MLA రోహిత్ రెడ్డి గారికి క్రుతజ్ఞతలు తెలియజేసారు అలాగే మండల ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పతకాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఆపదలో ఆదుకుంటున్న పెద్దేముల్ మండల BRS పార్టీ అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ గారిని అభినందిచినారు.

మరిన్ని వార్తల కోసం... 
* రెట్రో వాకింగ్​తో బరువు తగ్గొచ్చు.. మోకాళ్ల నొప్పులు తగ్గించుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేయండి
* ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్న ఎమ్మెల్యే ఇక్కడ క్లిక్ చేయండి
* ఉపవాసం చేయడం వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు ఇక్కడ క్లిక్ చేయండి 
* దేశం పేరు ఇక 'భారత్‌'? తీర్మానం చేసే యోచనలో కేంద్రం.. ఇక్కడ క్లిక్ చేయండి
* రుణమాఫీ అయిన రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలి మంత్రి హరీష్ రావు కీలక ఆదేశాలు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies