Type Here to Get Search Results !

Sports Ad

పేద కుటుంబాలకు అండగా మన బిఆర్ఎస్ ప్రభుత్వం Our BRS government stands by the poor families


 పేద కుటుంబాలకు అండగా మన బిఆర్ఎస్ ప్రభుత్వం

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఈరోజు హైదరాబాద్ లోని  నివాసంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల మరియు భూగర్భ గనుల శాఖ మంత్రి వర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారి నివాసంలో వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని ఉద్దండపుర్ గ్రామానికి చెందిన జమీల w/o  అరిఫ్ వారి కుటుంబ సభ్యులకు రూ. 90,000 /- రూ. సీఎం LOCను అందించిన మంత్రి వర్యులు పట్నం మహేందర్ రెడ్డి.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం... 
* క్యాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి కాదు డాక్టర్ గుప్తా ఇక్కడ క్లిక్ చేయండి
* గుండె కవాటాల విధులు ఇక్కడ క్లిక్ చేయండి
* రూ.50 వేలకు ఇద్దరు కూతుర్లను అమ్మకానికి పెట్టిన కన్న తల్లి ఇక్కడ క్లిక్ చేయండి
* పేద కుటుంబాలకు అండగా మన బిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies