Type Here to Get Search Results !

Sports Ad

బీఆర్ఎస్ మేనిఫెస్టోను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ విడుదల చేశారు The BRS manifesto was released by party leader and CM KCR


బీఆర్ఎస్ మేనిఫెస్టోను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ విడుదల చేశారు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : పింఛన్ నెలకు ఇప్పుడు రూ. 3000 చేస్తాము తరువాత సవత్సరానికి రూ. 500 చొప్పున పెంచుకుంటూ రూ. 5000 చేస్తాము.రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కొక్కరికి రూ. 5 లక్షల కేసీఆర్ బీమా రేషన్ కార్డు ఉన్నవారికి "తెలంగాణ అన్నపూర్ణ" పేరుతో  సన్నబియ్యం రైతుబంధు, దళితబంధు కొనసాగింపు రైతు బంధు పథకం ఇప్పుడు రూ. 12000 కు పెంచుతాము తరువాత సంవత్సరానికి కొంచెం పెంచుతూ రూ.16000 చేస్తాము.రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కొక్కరికి "కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా" పేరుతో కొత్త పథకం తీసుకురానున్నారు..గ్యాస్ సిలిండర్ రూ. 400 కి సబ్సిడీలో అందించనున్నాము. జర్నలిస్ట్ లకు కూడా  గ్యాస్ సిలిండర్ రూ. 400 కి సబ్సిడీలో అందించనున్నాము.దివ్యాంగులకు పింఛను ప్రతి సంవత్సరం రూ. 300 పెంచుతూ రూ. 6000 కు పెంచుతాము.

మరిన్నివార్తల కోసం...
* భిన్న కుల, మత, భాషల ప్రజల మధ్య విద్వేషాలు పెంచొద్దు ఇక్కడ క్లిక్ చేయండి 
* అక్టోబర్ 24 నుంచి వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్లు ఉన్నాయేమో.. చెక్ చేసుకోండి ఇక్కడ క్లిక్ చేయండి
* పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో గ్రూప్ ‘సి’ ఖాళీలు. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిల్లింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేయండి 
* బీఆర్ఎస్ మేనిఫెస్టోను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ విడుదల చేశారు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies