Type Here to Get Search Results !

Sports Ad

అక్రమంగా మద్యని విక్రయిస్తున్నా వారి కేసు in basheerabad si

 

 అక్రమంగా మద్యని విక్రయిస్తున్నా వారి కేసు 

బషీరాబాద్ Basheerabad News : ఎన్నికల సమయంలో అక్రమంగా మధ్యాన్ని విక్రయిస్తున్నారు. ఇట్టి సమాచారం తెలుసుకున్నా పోలీసులు వెంటనే వెళ్లి  మద్యాన్ని సీజ్ చేశారు.ఎస్ఐ వేణు గోపాల్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో రెడ్డి ఘనపూర్,  గట్టిగా కలాం, నావల్గా గ్రామాలలో కొందరు వ్యక్తులు అక్రమంగా మధ్యాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్ళగా నవల్గా గ్రామం నందు పరుశురాములు s/o: లక్ష్మయ్య, వయస్సు:35 సంవత్సరాలు అను వ్యక్తి వద్ద 9840/- విలువచేసే మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది, రెడ్డి ఘనపూర్ గ్రామానికి చెందిన సుదర్శన్ s/o చంద్రయ్య, వయస్సు: 35 సంవత్సరాలు, వద్ద 4160/- రూపాయలు విలువ చేసే మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా గొట్టియకలాన్ గ్రామానికి చెందిన బాలయ్య s/o: ఫకీరప్ప, వయస్సు:45 సంవత్సరాలు, వద్ద 5440/- విలువచేసే మద్యం సీజ్ చేయడం జరిగింది. మొత్తం 19940/- రూపాయలు విలువచేసే 40 లీటర్ల మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. వారిపై బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నందు కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం... 
* శుక్రవారం నుంచి బడులకు దసరా సెలవులు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ రాష్ట్ర దళితులకు ఊహించని షాక్.. ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ రైతులకు కేంద్ర పంటల బీమా ఎందుకు అందట్లేదు'.. కేసీఆర్‌ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న ఇక్కడ క్లిక్ చేయండి
* ఓటరు జాబితాలో మీ పేరుందా? లేకపోతే ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం ఇక్కడ క్లిక్ చేయండి
* రైతులకు శుభవార్త...పీఎం కిసాన్ కింద అదనంగా మరో రూ.2 వేలు ఇక్కడ క్లిక్ చేయండి
* TS Police వారి హెచ్చరిక ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies