కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎక్మయి గ్రామస్థులు
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో సర్పంచ్ నాదిరిగా నారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో భారీగా చేరిగాయి ముసిరిపా సాయిరెడ్డి, ధుషన్ రెడ్డి, మున్నిప్రకాష్ రెడ్డి,టీ వెంకట్ రెడ్డి, బండారి నాగిరెడ్డి, బండారి వేణుగోపాల్ రెడ్డి,పులగారి నర్సిములు,పుప్పాలి సాయిలు,నాదిరిగా వెంకటయ్య,జిలాని, మైముద్,పూలరీ శ్రీనివాస్, మంగలి వెంకటయ్య, పుప్పాలి ప్రకాష్, పుప్పాలి శివకుమార్, టీ బీమ్మప్ప, చాకలి వెంకటయ్య,కాలిగా శాంతు కుమార్, అన్నారం బస్వారాజ్ గౌడ్,నాటకారి సాయిలు, ఆవలి శామప్ప, పల్లె ఎల్లప్ప, కర్రే మంజునాథ్, బోనామొల్ల వెంకటయ్య, బోనామొల్ల రామ్, పోషమొల్ల అర్జున్, జెల్ల ఎల్లప్ప, మంగలి శివకుమార్, ఏపూరి శేఖర్, సుంకరి రమేష్, సుంకరి భీమ్, ఆడికి శామప్ప, సైదుగారి సూరి, md హుస్సేన్, md, అమీర్, md, తలహా, కోరేడే మున్నయ్య గౌడ్, M గోవర్ధన్ రెడ్డి, కన్నె ఎల్లప్ప, బండారి మహిపాల్,బోయ నర్సమ్మ, బోయ కాషామ్మా కొనే నాగమ్మ, పల్లె నర్సమ్మ, జెల్ల అంజిలమ్మ, నాంజెల్లీ శామప్ప, పూలరి మొనప్ప, అలాగే ఎక్మాయి గ్రామా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీ మహేష్ ముదిరాజ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు టీ వెంకటయ్య ముదిరాజ్ సంజమొల్ల అశోక్ గౌడ్ అడికి గోవింద్ చందర్ నాయక్ వెంకట్ రెడ్డి గొట్టిగా సర్పంచ్ విష్ణు శైపూర్ బల్ రెడ్డి బతుల నాగు జోషి వికాస్ తదితరులు పాల్గొన్నారు.