ఉచితంగా 3 లక్షల లోన్ వెంటనే అప్లికేషన్ చేయండి
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : చేనేత కార్మికులకు శుభవార్త పీఎం విశ్మకర్మ స్కీం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే 3లక్షల లోనే అప్లికేషన్ చేయండి.ఏ సురిట్టి లేకుండా 3 లక్షలు అందించనుంది.దీని ఎవరు అర్హులు అంటే ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నవారు.మరిన్ని వివరాలు 7995441767 సంప్రదించండి.
కావాల్సిన పత్రాలు
1.ఆధార్ కార్డు
2.బ్యాంకు పాస్ బుక్
3.ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా లింక్ ఉండాలి,ఫోన్ తీసుకుపోవాలి
4.రేషన్ కార్డు
ఏ వృత్తులకు వర్తిస్తాయి అంటే?
* ఉప్పరి మేస్త్రి
* విశ్వబ్రాహ్మణ
* (వడ్ల, కంమ్మరి, కంసాని,శిల్పి మొ)
* ఆయుధాలు తాయారు చేయువారు
* రజక =దోబీ
* తాళం కప్పల తయారీ చేయువారు
* నాయి బ్రాహ్మణా (బార్ట్రస్)
* పడవలు తయారీ చేయువారు
* కుమ్మరి = మట్టి పాత్రలు తయారీ చేయువారు
* అట వస్తువులు తయారీ చేయువారు
* వడ్డెర = రాళ్ల పని చేయువారు
* పూల దండాలు తయారీ చేయువారు
* మేర = దర్జీ పని చేయువారు
* చేప వలలు చేయువారు
* మేదరి = బుట్టలు తయారీ చేయువారు
* ఐడి కార్డు మరియు సర్టిఫికెట్ ఇవ్వబడును
* 5-7రోగుల శిక్షణ ఆసక్తి గల వారికీ 15 రోజుల శిక్షణ
* శిక్షణ సమయంలో రోజుకు రూ. 500/-ఇవ్వబడును
* 15000/-విలువగల టూల్ కిట్ ఇవ్వబడును
* మొదటి విడత : 1 లక్ష లోన్, 18 నెలల రీపేమెంట్,
* రెండవ విడత : 2 లక్షల లోన్,30నెలల రీపేమెంట్,
సంవత్సరానికి 5% వడ్డీ వసూల్ చేయబడును