Type Here to Get Search Results !

Sports Ad

రోడ్డెక్కిన ఆసరా పింఛన్‌ దారులు in Narayanapet


 రోడ్డెక్కిన ఆసరా పింఛన్‌ దారులు

* రహదారిపై గంటపాటు ట్రాఫిక్‌ జామ్‌
* జనవరి నెల ఆసరా పింఛన్లు అందక లబ్ధిదారులు రోడ్డెక్కారు

నారాయణపేట Narayanapet News భారత్ ప్రతినిధి : ఈ ఘటన శుక్రవారం నారాయణపేట జిల్లా జాజాపూర్‌ గ్రామంలో చోటుచేసుకున్నది.ప్రభుత్వం ఆలస్యంగా ఇవ్వడం, పోస్టాఫీస్‌లో బీపీఎంను తొలగించడం వంటి సమస్యతో పింఛన్లు అందకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు.స్థానిక గ్రామ పంచాయతీ భవనం ఎదుట మహబూబ్‌నగర్‌ హైదరాబాద్‌ యాద్గీర్‌ ప్రధాన రహదారిపై పింఛన్‌దారులు బైఠాయించారు.దీంతో గంటపాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకొని సంబంధిత పోస్టల్‌ అధికారులకు సమాచారం అందించారు.పింఛన్లు అందిస్తామని పోస్టల్‌ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.నారాయణపేట ఎంపీడీవో వెంకయ్య సైతం గ్రామానికి చేరుకుని కారణాలను తెలుసుకున్నారు.

మరిన్ని వార్తల కోసం...
* చిన్నారిని పొట్టన పెట్టుకున్న వీధి కుక్కలు ఇక్కడ క్లిక్ చేయండి
* చలికాలంలో కీళ్ళ వాపు, నొప్పులతో బాధపడుతున్నారా...ఇది మీకోసమే... ఇక్కడ క్లిక్ చేయండి
* గ్రామాలకు ప్రత్యేక అధికారుల నియామకం ఇక్కడ క్లిక్ చేయండి
* ఫిబ్రవరి 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఇక్కడ క్లిక్ చేయండి
* కరెంటు కనెక్షన్‌కు సెల్ ఫోన్‌ నంబరు ఇవ్వాలి ఇక్కడ క్లిక్ చేయండి
* పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కోర్టును ఆశ్రయించిన యువతి ఇక్కడ క్లిక్ చేయండి
* రోడ్డెక్కిన ఆసరా పింఛన్‌ దారులు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies