Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మరోసారి పెంపు In Telangana, the deadline for concession of traffic challans has been extended once again


 తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మరోసారి పెంపు

హైదరాబాద్‌ Hyderabad News భారత్ ప్రాతినిధి : వాహనాలపై ఉన్న పెండింగ్‌ చలాన్లను రాయితీతో చెల్లించేందుకు ఫిబ్రవరి 15వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రవాణాశాఖ కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 31తో గడువు ముగియడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాలు, ఆటోల చలాన్లపై 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తల కోసం... 
* పునర్నవ ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ? ఇక్కడ క్లిక్ చేయండి
* మగవారి కోసం ప్రత్యేక బస్సులు? ఇక్కడ క్లిక్ చేయండి
* పాప ప్రాణాలు కాపాడిన ప్రజావాణి ఇక్కడ క్లిక్ చేయండి
* సర్పంచుల పదవి కలం పొడిగింపునకు హైకోర్టు నిరాకరణ ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మరోసారి పెంపు ఇక్కడ క్లిక్ చేయండి
* ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies