Type Here to Get Search Results !

Sports Ad

కొత్తగడి బాలికల పాఠశాల ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేయాలి కలెక్టర్ గారికి వినతి పత్రం In vikarabad


 కొత్తగడి బాలికల పాఠశాల ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేయాలి కలెక్టర్ గారికి వినతి పత్రం

వికారాబాద్ Vikarabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్త గడి బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో విద్యార్థినులకు 30 మంది వరకు జాండీస్ రావడం మరియు 250 మంది నుండి 300 మంది వరకు లక్షణాలు కనిపించడం అనేది పూర్తిగా పాఠశాల ప్రిన్సిపల్ మరియు ఇతర సిబ్బంది యొక్క వైఫల్యమైనని ఈ నిర్లక్ష్యానికి కారణమైన ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలని PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ POW జిల్లా కార్యదర్శి వై గీత ల ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.గురుకుల పాఠశాలలోని పారిశుద్ధ్య లోపం ఉందని అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని తెలియజేయడం జరిగింది. గతంలో కూడా విద్యార్థిని చనిపోయిన సంఘటన కూడా ఇదే హాస్టల్లో జరగడం జరిగింది. అని అట్టి విషయాన్ని కూడా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగిందని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో PDSU జిల్లా కమిటీ సభ్యులు శ్రీకాంత్, ప్రకాష్, పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం... 
* నా కట్టె కాలేదాక తెలంగాణ హక్కుల కోసం పులిలా కొట్లాడుతా.. నల్లగొండ సభలో కేసీఆర్‌ రణ గర్జన ఇక్కడ క్లిక్ చేయండి
* ప్రయాణం లో వాంటింగ్ రాకుండా ఏం చెయ్యాలి? వైద్య సలహాలు ఇక్కడ క్లిక్ చేయండి
* కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును... సూర్య ఘర్‌"ప్రారంభించిన మోదీ ఇక్కడ క్లిక్ చేయండి
* గురుకుల లైబ్రేరియన్ గా బషీరాబాద్ వాసి ఇక్కడ క్లిక్ చేయండి
* బషీరాబాద్ తహశీల్దార్ గా వెంకటేశం ఇక్కడ క్లిక్ చేయండి
* కొత్తగడి బాలికల పాఠశాల ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేయాలి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies