Type Here to Get Search Results !

Sports Ad

సోమవారం,మంగళవారం భానుడి భగభగలు in telangan


 సోమవారం,మంగళవారం భానుడి భగభగలు

* ఏడు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్కుపైగా నమోదయ్యాయి

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : శనివారం.ఆదివారం వరకు వర్షాలు, చలిగాలులతో ఉపశమనం పొందిన ప్రజలకు అలర్ట్. ఎండలు మళ్లీ దంచికొడుతున్నాయి. ఆదివారం ఏడు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్కుపైగా నమోదయ్యాయి. గరిష్ఠంగా మహబూబాబాద్  డి మరిపెడ, భద్రాద్రి  డి  అశ్వాపురం మండలాల్లో 42.7 డిగ్రీలు రికార్డ్ అయ్యాయి. సోమవారం,మంగళవారం ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరగొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

మరిన్ని వార్తల కోసం... 
* ఫెయిర్నెస్ క్రీమ్ లతో కీడ్నీలకు హాని ఇక్కడ క్లిక్ చేయండి 
* సాయంత్రం వేళ వ్యాయామం ఉత్తమం ఇక్కడ క్లిక్ చేయండి
* సోమవారం,మంగళవారం భానుడి భగభగలు ఇక్కడ క్లిక్ చేయండి
* ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ కస్టడీ పొడిగింపు ఇక్కడ క్లిక్ చేయండి
* అంబేడ్కర్‌ జయంతి... నివాళులర్పించిన సీఎం రేవంత్ ఇక్కడ క్లిక్ చేయండి
* మహాలక్ష్మి మహిళలకు 500లకు గ్యాస్..అకౌంట్లో డబ్బులు ఇక్కడ క్లిక్ చేయండి
* మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభం ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies