పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. నేటి నుంచే అమలు
కేంద్రం Central News భారత్ ప్రతినిధి : పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. నేటి నుంచే అమలు ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.అయితే తగ్గిన ధరలు ఈవాళ దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి.హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర- రూ.107.66 లీటర్ డీజిల్ ధర- రూ.95.82 విశాఖపట్నం: లీటర్ పెట్రోల్ ధర- రూ.108.48 లీటర్ డీజిల్ ధర- రూ.96.82 విజయవాడ: లీటర్ పెట్రోల్ ధర- రూ.109.76 లీటర్ డీజిల్ ధర- రూ.97.51