Type Here to Get Search Results !

Sports Ad

UPSC విజేతలకు అభినందనలు తెలియజేసిన: సీఎం రేవంత్ రెడ్డి Congratulating UPSC Winners: CM Revanth Reddy

UPSC విజేతలకు అభినందనలు తెలియజేసిన : సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్ Hydeerabad News భారత్ ప్రతినిధి : అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ – 2023 తుది ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.ఈ ఫలితాల్లో ఏపీ, తెలం గాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. కాగా, UPSC ఆల్ ఇండి యా సర్వీసెస్‌ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియ జేశారు.జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించిన పాల మూరుకు చెందిన దోనూరి అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఈసారి దాదాపు 50 మందికి పైగా సివిల్స్‌కు ఎంపిక కావడం గర్వకారణమని అన్నారు.

 

మరిన్ని వార్తల కోసం...  
* UPSC విజేతలకు అభినందనలు తెలియజేసిన : సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి 
* భద్రాచలం సీతమ్మ తల్లికి రంగులు మార్చే బంగారు చీర ఇక్కడ క్లిక్ చేయండి
* గల్ఫ్ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. నేటి నుంచే అమలు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ ఇంటర్, టెన్త్ విద్యార్ధులకు అలర్ట్ ఇక్కడ క్లిక్ చేయండి
* రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies