Type Here to Get Search Results !

Sports Ad

యూపీఎస్పీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల UPSP Civils final results release


 యూపీఎస్పీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల

ఉత్తరప్రదేశ్ Uttar Pradesh News భారత్ ప్రతినిధి : యూపీఎస్సీ సివిల్స్ ఫలి తాలు ఇవాళ విడుదల య్యాయి.మొత్తం 1,016 మంది ఎంపికయ్యారు. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంక్ వచ్చింది. అనిమేశ్ ప్రధాన్‌కి రెండో ర్యాంక్ రాగా, తెలుగ మ్మాయి దొన్నూరు అనన్య రెడ్డికి మూడో ర్యాంకు దక్కింది.పీకే సిద్ధార్థ్‌ రామ్‌ కుమార్‌, రుహాని నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు.ఆ తదుపరి స్థానాల్లో సృష్టి దబాష్, అన్మోల్‌ రాఠోఢ్, ఆశీష్‌ కుమార్‌, ఐశ్వర్యం ప్రజాపతి ఉన్నారు.జనరల్ కేటగిరీలో 347 మంది ఎంపిక కాగా, 303 మంది ఓబీసీ, 165 మంది ఎస్సీ కేటగిరీలో, 86 మంది ఎస్టీ కేటగిరీలో ఎంపిక య్యారు. ఈడబ్ల్యూఎస్‌ నుంచి 115 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది.

మరిన్ని వార్తల కోసం... 
* యూపీఎస్పీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి 
* పెద్దపల్లి జిల్లాలో వడదెబ్బ తో వ్యవసాయ రైతు మృతి? ఇక్కడ క్లిక్ చేయండి
* ఎన్నికల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సీఎస్‌ల కీలక సమావేశం ఇక్కడ క్లిక్ చేయండి
* కరెంట్‌ షాక్‌తో మరణిస్తే 5 లక్షలు పరిహారం ఇక్కడ క్లిక్ చేయండి
* మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ.. ఇక్కడ క్లిక్ చేయండి
* కౌంట్ డౌన్ మొదలైనట్టే... ఎల్లుండి నుంచే ఏపీ, తెలంగాణల్లో నామినేషన్ల పర్వం... ఇక్కడ క్లిక్ చేయండి
* ఫెయిర్నెస్ క్రీమ్ లతో కీడ్నీలకు హాని ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies