Type Here to Get Search Results !

Sports Ad

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత Tension at Union Minister Kishan Reddy's house

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  ఇంటి వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి: హైదరాబాద్ కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద విద్యార్థి సంఘాలు ఈరోజు ఉదయం ఆందోళన చేపట్టాయి.నీట్‌ పరీక్షను రద్దు చేయా లనే డిమాండ్‌తో పలు సంఘాల నేతలు ఆయన ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారుఈ క్రమంలో ఆయనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని నల్లకుంట పోలీసు స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలకు.... 
* వచ్చే నెల నుంచి మహాలక్ష్మి మహిళలకు 2,500 ఇక్కడ క్లిక్ చేయండి
* కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత ఇక్కడ క్లిక్ చేయండి
* రైలు ప్రమాదంలో జబర్దస్త్‌ ఆర్టిస్ట్  దుర్మరణం ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies