Type Here to Get Search Results !

Sports Ad

జియో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు Jio recharge prices hiked heavily


 జియో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ప్రముఖ టెలికాం సంస్థ జియో మొబైల్ రీఛార్జి ధరలను భారీగా పెంచింది.ప్రస్తుతం ఉన్న కనిష్ఠ నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ ను జియో రూ.155 నుంచి రూ. 189కి పెంచింది. ప్లాన్ ను బట్టి ఈ పెంపు కనిష్ఠంగా రూ.34 నుంచి గరిష్ఠంగా రూ.600 వరకు ఉంది. మరోవైపు 1 జీబీ డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జి ధరను రూ.15 నుంచి రూ.19కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు జులై 3 నుంచి అమల్లోకి రానున్నాయి.

మరిన్ని వార్తల కోసం... 
* ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని పాటించదగిన సలహాలు ఇక్కడ క్లిక్ చేయండి
* సింగరేణి ప్రాంత నాయకులతో కేటీఆర్ సమావేశం ఇక్కడ క్లిక్ చేయండి
* వయసుతో సంబంధం లేకుండా హార్ట్ స్ట్రోక్ వస్తున్నాయ్ ఇక్కడ క్లిక్ చేయండి
* జియో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు ఇక్కడ క్లిక్ చేయండి
* కిసాన్ క్రెడిట్ కార్డు పథకం గురించి తెలుసా? ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies