Type Here to Get Search Results !

Sports Ad

నీట్‌ యూజీ పరీక్షల లీక్ పై విచారణ 18 కీ వాయిదా 18 key postponement of inquiry into leak of NEET UG exams


నీట్‌ యూజీ పరీక్షల లీక్ పై విచారణ 18 కీ వాయిదా 

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : దేశవ్యాప్తంగా సంచలన కలిగించిన నీట్‌-యూజీ (2024) పరీక్ష పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు విచారణ మరోసారి ఈరోజు వాయిదా వేసింది. తొలుత దీనిపై శుక్రవారమే విచారణ చేపడతామని చెప్పినప్పటికీ.సొలిసిటర్‌ జనరల్‌ అభ్యర్థన మేరకు వాయిదాను పొడిగించింది. తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA), కేంద్ర ప్రభుత్వం అందించిన అఫిడవిట్లు అందరు పిటిషన్‌దారులకు ఇంకా చేరలేదని వెల్లడించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies