Type Here to Get Search Results !

Sports Ad

ఉద్యోగులు స‌మ‌యానికి రాకుంటే చ‌ర్య‌లే మంత్రి తుమ్మ‌ల వార్నింగ్ If the employees do not come on time action is the ministers warning


ఉద్యోగులు స‌మ‌యానికి రాకుంటే చ‌ర్య‌లే మంత్రి తుమ్మ‌ల వార్నింగ్

హైద‌రాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి :  తెలంగాణ రాష్ట్రంలో వివిధశాఖల పనితీరుపై మంత్రులు ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తుంది.వివిధ శాఖల్లో తనిఖీలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy
Community-verified icon
 ప్రకటించిన నేప‌థ్యంలో ఈరోజు ఉదయం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యవసాయ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో చాలా మంది ఉద్యోగులు సమయానికి రాకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన వ్యవసాయశాఖ మంత్రికి ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయి.నిర్ధేశిత సమయానికి కొంతమంది

ఉద్యోగులు మాత్రమే హాజరవ్వటంతో అసహనం వ్యక్తం చేశారు. రేపటి నుండి అందరు ఉద్యోగులు సమయానికి హాజరవ్వలని ఆదేశాలు జారీ చేశారు.లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే కార్యాలయంలో ఉద్యోగుల హాజరుపై నివేదిక ఇవ్వాలని ఉన్నతా ధికారులను మంత్రి ఆదేశించారు. ఇక నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని మంత్రి తుమ్మల Mantri tummala హెచ్చరించారు. సమయపాలన లేకుండా ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాగే జరిగితే ఉద్యోగులపై చర్యలు తప్పవని మండిపడ్డారు.

మరిన్ని వార్తలకు.....
* నేటి నుంచి తెలంగాణ ఎప్‎సెట్ కౌన్సెలింగ్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఈనెల 8 నుంచి ఉచిత ఇసుక ఇక్కడ క్లిక్ చేయండి 
* ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెటర్లు ఇక్కడ క్లిక్ చేయండి 
* ఉద్యోగులు స‌మ‌యానికి రాకుంటే చ‌ర్య‌లే మంత్రి తుమ్మ‌ల వార్నింగ్ ఇక్కడ క్లిక్ చేయండి 
* రాష్ట్రవ్యాప్తంగా రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి

* ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెటర్లు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies