Type Here to Get Search Results !

Sports Ad

రైతులను మోసం చేసిన నిందితుడికి జైలుశిక్ష Imprisonment For The Accused Who Cheated The Farmers


 రైతులను మోసం చేసిన నిందితుడికి జైలుశిక్ష

జాతీయ National News భారత్ ప్రతినిధి : రైతులను Farmers, మోసం చేసిన భూరం చంద్రమోహన్ అనే వ్యక్తికి సోమవారం Monday, మంచిర్యాల జూనియర్ సివిల్,Junior Civil, ప్రిన్సిపల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ జడ్జి సంపత్ మూడేళ్ళ సాధారణ జైలుశిక్ష, రూ.10 వేలు Rs.10 thousand, జరిమానా విధించారు. నిందితుడు రామకృష్ణాపూర్ ప్రాంతంలో పలువురు రైతుల Farmers, వద్ద పత్తి కొనుగోలు చేసి ఏడాది కాలంగా డబ్బులు the money, ఇవ్వకపోవడంతో పోలీస్ Police, స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కోర్టులో నేరం రుజువు కావడంతో ఈ మేరకు శిక్ష విధించారు.

మరిన్ని వార్తలకు.....

* ఈనెల 18 నుంచి డీఎస్సీ పరీక్షలు ఇక్కడ క్లిక్ చేయండి

* తెలంగాణలోని విద్యార్థులకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి
* రైతులను మోసం చేసిన నిందితుడికి జైలుశిక్ష ఇక్కడ క్లిక్ చేయండి

* వంటగ్యాస్ ఈకేవైసీకి తుది గడువుపై కేంద్ర మంత్రి క్లారిటీ ఇక్కడ క్లిక్ చేయండి

* 5 లోపే కరెంటు బిల్లు ఇక్కడ క్లిక్ చేయండి
* పేరుకుపోతున్న పరిహారం కేసులు ఇక్కడ క్లిక్ చేయండి

* సోషల్ మీడియాలో పిల్లల ఫొటోలు పోస్ట్ చేస్తున్నారా ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies