ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెటర్లు
న్యూఢిల్లీ New Delhi News భారత్ ప్రతినిధి : టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టు ఆటగాళ్లు ఈరోజు ప్రధాని మోదీని కలిశారు.గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన క్రికెటర్లు ఐటీసీ మౌర్య హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి అక్కడి నుంచి ప్రధాని నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు.ఈ సందర్భంగా వారిని ప్రధాని మోదీ అభినందించారు.
మరిన్ని వార్తలకు.....
* నేటి నుంచి తెలంగాణ ఎప్సెట్ కౌన్సెలింగ్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఈనెల 8 నుంచి ఉచిత ఇసుక ఇక్కడ క్లిక్ చేయండి
* ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెటర్లు ఇక్కడ క్లిక్ చేయండి
* ఉద్యోగులు సమయానికి రాకుంటే చర్యలే మంత్రి తుమ్మల వార్నింగ్ ఇక్కడ క్లిక్ చేయండి
* రాష్ట్రవ్యాప్తంగా రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి
* ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెటర్లు ఇక్కడ క్లిక్ చేయండి