Type Here to Get Search Results !

Sports Ad

76మంది పోలీసులకు పదోన్నతి 76 Cops Advanced


 76మంది పోలీసులకు పదోన్నతి

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని మల్టీజోన్‌ 2 పరిధిలోని 76 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చినట్లు ఐజిపి సత్యనారాయణ తెలిపారు. చార్మినార్‌ జోన్‌- పరిధిలోని హైదరాబాద్‌, సైబరాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించామని వివరించారు. వీరందరూ సివిల్‌ విభాగం లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారని ఐజీపీ వివరించారు.

IGP Satyanarayana expressed that on Friday night, orders were given to advance 76 constables under Multizone 2 of Telangana state as head constables. It was made sense of that the constables of Hyderabad, Cyberabad, Vikarabad and Sangareddy areas under Charminar zone have been advanced. The IGP made sense of that every one of them have been advanced as head constables in the common division.

మరిన్ని వార్తల కోసం....
* తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ ఇక్కడ క్లిక్ చేయండి
* నంద్యాల జిల్లా కేంద్రంలో స్కూల్‌ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్:100 మందికి తీవ్ర అస్వస్థత ఇక్కడ క్లిక్ చేయండి
* బషీరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ఇక్కడ క్లిక్ చేయండి
* డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ ఖరారు ఇక్కడ క్లిక్ చేయండి
* 76మంది పోలీసులకు పదోన్నతి ఇక్కడ క్లిక్ చేయండి
* అర్ధరాత్రి ఒంటిగంట వరకూ దుకాణాలు తెరిచే ఉంటాయి: సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలే వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies